అయితే శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ అదరగొట్టడంతో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా ఆ తర్వాత రెండు మ్యాచుల్లో నెగ్గి, ఓ మ్యాచ్లో ఓడింది భారత జట్టు. ఏడాది తర్వాత ఎడ్జ్బాస్టన్ టెస్టులోనూ ఇదే ఫార్ములాని వాడింది టీమిండియా...