టీమిండియా తరుపున 4 టీ20 ఇన్నింగ్స్ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు దీపక్ హుడా. దీపక్ హుడా నాలుగు ఇన్నింగ్స్ల తర్వాత 205 పరుగులు చేస్తే.. కెఎల్ రాహుల్ 179, సూర్యకుమార్ యాదవ్ 150, వీరేంద్ర సెహ్వాగ్ 147 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు...