అయితే ఆసీస్ టూర్లో భారత సీనియర్ పేసర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలు గాయపడ్డారు. ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ గాయం నుంచి కోలుకుని సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ఆడుతున్నారు.
అయితే ఆసీస్ టూర్లో భారత సీనియర్ పేసర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలు గాయపడ్డారు. ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ గాయం నుంచి కోలుకుని సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ఆడుతున్నారు.