ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కి ఎంపికైన దీపక్ చాహార్ ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మహ్మద్ షమీ కరోనా కారణంగా ఈ సిరీస్కే దూరమయ్యాడు. దీంతో టీ20 వరల్డ్ కప్లో ఆడించడానికి భారత జట్టు దగ్గర జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్ తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది...