అర్ష్దీప్, ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్, ప్రసిధ్ కృష్ణ వంటి కొంతమంది వచ్చినా వాళ్లు టీ20లకే పరిమితమవుతున్నారు. అయితే ఇషాంత్ శర్మకు వయసు భారం రీత్యా జట్టులో చోటు దక్కకపోవడం, బుమ్రాకు గాయాలు, ఉమేశ్ యాదవ్ వైఫల్యాల నేపథ్యంలో భారత జట్టు విదేశాలలో దారుణమైన పరాజయాలను మూటగట్టుకుంటున్నది.