త్వరలో వెస్టిండీస్ టూర్ కు వెళ్లనున్న భారత జట్టు అక్కడ మొదలయ్యే రెండు టెస్టులతో ఈ పర్యటనను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ఆలిండియా సెలక్షన్ కమిటీ కొన్ని మార్పులను చేసింది. పుజారా, ఉమేశ్ యాదవ్ లను తప్పించి యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేశ్ కుమార్ లను ఎంపిక చేసింది.