చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్.. తన యూట్యూబ్ ఛానెల్ లో రిచర్డ్ తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా రిచర్డ్ మాట్లాడుతూ.. ‘2008 ఐపీఎల్ వేలంలో ధోనిని దక్కించుకోవడానికి అన్ని ప్రాంచైజీలు పోటీ పడ్డాయి. అయితే ఈ రేసులో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం నువ్వా..? నేనా..? అన్నట్టు పోటీలో ఉన్నాయి.