ఐపీఎల్ 2025 30వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ధోనీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు కేవలం 23 పరుగులకే ఇద్దరు కీలక బ్యాట్స్మెన్లను కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అయితే, రిషబ్ పంత్ అర్ధ సెంచరీ, మిచెల్ మార్ష్ అద్భుతమైన 30 పరుగులతో లక్నో జట్టు స్కోరు బోర్డుపై 166 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025 30వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ధోనీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు కేవలం 23 పరుగులకే ఇద్దరు కీలక బ్యాట్స్మెన్లను కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అయితే, రిషబ్ పంత్ అర్ధ సెంచరీ, మిచెల్ మార్ష్ అద్భుతమైన 30 పరుగులతో లక్నో జట్టు స్కోరు బోర్డుపై 166 పరుగులు చేసింది.