ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగుతుండగా, భద్రతా కారణాల రీత్యా ఫ్లడ్ లైట్లు ఆపేశారు. పాకిస్తాన్ వైపు నుంచి పంజాబ్, జమ్మూ నగరాల్లో వైమానిక దాడులే ఇందుకు కారణం. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ నిర్ణయం తీసుకున్నాడు.
IPL ఛైర్మన్ మ్యాచ్ను ఆపి, ఆటగాళ్లను, ప్రేక్షకులను మైదానం నుంచి బయటకు పంపారు. మరుసటి రోజు మొత్తం సీజన్ను నిలిపివేశారు.