IPL 2025 : సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వికెట్ కోల్పోయింది. లక్నో సూపర్ జాయింట్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఓపెనర్ అభిషేక్ శర్మ ను ఔట్ చేసాడు. ఆ వెంటనే సెంచరీ వీరుడు ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. దీంతో కేవలం 15 పరుగుల వల్లే హైదరాబాద్ టీం 2 వికెట్లు కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన మూడో బంతిని నితీష్ కుమార్ రెడ్డి అడ్డుకున్నాడు. దీంతో శార్దూల్ హ్యాట్రిక్ మిస్సయ్యాడు.