‘దేశవాళీ టీ20 టోర్నీని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని ప్రవేశపెడుతున్నాం. ఈ రూల్ ప్రతీ టీమ్ ఓ సబ్స్టిట్యూట్ ప్లేయర్ని వాడేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఈ ఫార్మాట్కి వ్యూహాత్మక, ప్రణాళికబద్ధమైన డైమెన్షన్ని జోడిస్తుంది. ఫుట్బాల్, రగ్భీ, బాస్కెట్బాల్, బేస్ బాల్ వంటి గేమ్స్లో ఈ రూల్ ఉంటుంది. సబ్స్టిట్యూట్ ప్లేయర్ కూడా సాధారణ ప్లేయర్గానే గేమ్లో పాల్గొంటాడు...’ అంటూ ప్రకటించింది బీసీసీఐ...