ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఆడుతూ వెయ్యి, అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్లు ఉన్న జట్టు కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ లో ఏకంగా 9 మంది వెయ్యికి పైగా పరుగులు చేసినవారే. గౌతం గంభీర్, రాబిన్ ఊతప్ప, నితీశ్ రాణా, యూసుఫ్ పఠాన్, శుభ్మన్ గిల్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, సౌరవ్ గంగూలీ, మనోజ్ తివారిలు ఈ ఘనత సాధింంచారు.