టీ20 క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీకి ఇది 300వ వికెట్. దినేశ్ కార్తీక్ 296 వికెట్లలో భాగం పంచుకోగా వృద్ధిమాన్ సాహా 174 వికెట్లలో భాగం పంచుకున్నాడు. సురేష్ రైనా 172, విరాట్ కోహ్లీ 170 వికెట్లలో (క్యాచ్, రనౌట్) భాగం పంచుకుని తర్వాతి స్థానాల్లో ఉన్నారు..