స్వదేశీ ప్లేయర్లు అన్మోల్ప్రీత్ సింగ్, ఛేతన్ ఎల్ఆర్, శుభం ఖజురియా, రోహన్ కన్నుమల్, హిమ్మత్ సింగ్లను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు...
షేక్ రషీద్ని చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. స్వదేశీ బౌలర్ వివ్రంత్ శర్మను కొనుగోలు చేయడానికి కేకేఆర్, సన్రైజర్స్ హైదరాబాద్ పోటీపడ్డాయి. రూ.2 కోట్ల 60 లక్షలకు వివ్రంత్ శర్మను కొనుగోలు చేసింది సన్రైజర్స్...
ఆఫ్ఘాన్ స్పిన్నర్ ముజీబ్ రహ్మాన్ కూడా ఏ జట్టునీ ఆకర్షించలేకపోయాడు. భారత స్పిన్నర్ మయంక్ మార్కండేని రూ.50 లక్షల బేస్ ప్రైజ్కి కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్..