ఇంతకుముందు రూ.11 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన టీమిండియా బ్యాటర్ మనీశ్ పాండే కూడా సన్రైజర్స్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇలాగే ఆడేవాడు. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, కేన్ విలియంసన్ వంటి ఓపెనర్లు బాగా ఆడిన తర్వాత క్రీజులోకి వచ్చే మనీశ్ పాండే.. బాల్స్ వేస్ట్ చేసి, కీలక సమయంలో అవుటై.. టీమ్ని కష్టాల్లో పడేసేవాడు..