రెండేళ్ల తర్వాత టెస్టు టీమ్కి వచ్చిన సిరీస్లోనే వైస్ కెప్టెన్సీ దక్కించుకున్న కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ గాయపడడంతో సౌతాఫ్రికా టూర్లో ఓ టెస్టుకి, వన్డే సిరీస్కి కెప్టెన్గా వ్యవహరించాడు. అనుకున్నట్టే రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా వన్డే సిరీస్లో వైట్ వాష్ అయ్యి, జోహన్బర్న్లో తొలి టెస్టు పరాజయాన్ని అందుకుంది...