ఐపీఎల్ నుంచి టీమిండియాలోకి వచ్చిన బౌలర్లలో ఖలీల్ అహ్మద్ ఒకడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏకంగా రూ.5 కోట్ల 25 లక్షలు పెట్టి ఖలీల్ అహ్మద్ని కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి బయటపెట్టాడు ఖలీల్ అహ్మద్...