అత్యధిక పరుగులు : ఈ లీగ్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ ముందువరుసలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ 6,624 పరుగులతో ఉండగా తర్వాతి స్థానాల్లో శిఖర్ ధావన్ (6,244), డేవిడ్ వార్నర్ (5,881), రోహిత్ శర్మ (5,879), సురేశ్ రైనా (55,28) లు టాప్ -5లో ఉన్నారు.