ఛతేశ్వర్ పూజారా: విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, డేల్ స్టెయిన్, క్రిస్ గేల్, రిషబ్ పంత్ వంటి హిట్టర్లు కూడా సాధించలేకపోయిన ఐపీఎల్ టైటిల్ని ఛతేశ్వర్ పూజారా సొంతం చేసుకున్నాడు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి ముందు పూజారాని కౌంటీ మ్యాచులు ఆడనివ్వకూడదని భావించిన సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్, పూజారాని వేలంలో రూ.50 లక్షలకు కొనుగోలు చేశాడు. దీంతో ఐపీఎల్ 2021 సీజన్లో టైటిల్ గెలిచిన టీమ్లో సభ్యుడిగా ఉన్న ఛతేశ్వర్ పూజారా.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు..