ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఏ బౌలర్ అయినా ఫీల్డ్ వదిలి బయటికి వెళితే, రాగానే బౌలింగ్ చేయడానికి వీల్లేదు. బౌలింగ్ చేయడానికి ముందు కనీసం 4 నిమిషాల పాటు ఫీల్డ్లో గడపాల్సి ఉంటుంది. పథిరాణా వచ్చిన తర్వాత అతనికి బౌలింగ్ ఇచ్చిన ధోనీ, అంపైర్లతో ఈ విషయం గురించి 4 నిమిషాలు చర్చ పెట్టుకున్నాడు..