వేలంలో ఖర్చు చేసేందుకు గాను సన్ రైజర్స్ వద్ద రూ. 42.50 కోట్లు, పంజాబ్ వద్ద రూ. 32.20 కోట్లు, లక్నో రూ. 23.35 కోట్లు, ముంబై రూ. 20.55 కోట్లు, చెన్నై రూ. 20.45 కోట్లు, ఢిల్లీ రూ. 19.45 కోట్లు, గుజరాత్ రూ. 19.25 కోట్లు, రాజస్తాన్ రూ. 13.20 కోట్లు, ఆర్సీబీ రూ. 8.75 కోట్లు, కోల్కతా రూ. 7.05 కోట్లు ఉన్నాయి.