సీఎస్కేపై కోహ్లీకి ఘనమైన రికార్డు ఉంది. ఈ మ్యాచ్ లో కూడా కోహ్లీ మరో ఏడు పరుగులు చేస్తే చెన్నైపై వెయ్యి పరుగులు చేసిన రెండో బ్యాటర్ అవుతాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ అందరికంటే ముందున్నాడు. ధావన్ చెన్నైపై 1,077 రన్స్ చేశాడు. కోహ్లీ.. 993 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్.. 823 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.