టీ20 వరల్డ్ కప్ రాబోతోంది. కాబట్టి రోహిత్ శర్మ ఇక విశ్రాంతి తీసుకుని, రీఎనర్జీతో తర్వాతి సిరీస్కి సిద్ధమవ్వు... కెప్టెన్సీ ప్రెషర్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నట్టు అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...