IPL 2022: ప్లేయర్లు మాత్రమే కాదు, ఆ కోచ్లకు కూడా లక్నో గాలం... పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్కి...
First Published Dec 2, 2021, 10:39 AM ISTఐపీఎల్ 2022 సీజన్లో ఎంట్రీ ఇస్తున్న కొత్త టీమ్ లక్నోపై వచ్చిన, వస్తున్న ఆరోపణలు అంతా ఇంతా కాదు. రూ.7 వేల కోట్లకు పైగా మొత్తం చెల్లించి, ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్న ఆర్పీఎస్... ప్లేయర్ల కోసం కూడా భారీ ధర చెల్లించడానికి సిద్ధమవుతోందంటూ వార్తలు వస్తున్నాయి...