IPL 2021: ఎలిమినేటర్ మ్యాచ్కి ముందు ఆర్సీబీకి షాక్... ఆ ఇద్దరు ప్లేయర్లు అవుట్..
First Published Oct 11, 2021, 4:29 PM ISTఐపీఎల్ 2021 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్కి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇద్దరు కీ ప్లేయర్లను కోల్పోవాల్సి వచ్చింది.. టీమిండియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్లో ఆల్రౌండ్ షో చూపించిన ఆకట్టుకున్న శ్రీలంక ప్లేయర్ వానిందు హసరంగ, లంక బౌలర్ చమీరా, ఆర్సీబీ జట్టును వీడారు...