దీని ద్వారా భారత క్రికెట్ లోకి వచ్చి స్థిరపడ్డ ఆటగాళ్లే నేటి భారత సీమర్ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, సంజూ శాంసన్.. ఇలా ఎంతో మంది. భారత జట్టులో చోటు సుస్థిరం చేసుకోకపోయినా ఆదిశగా అడుగులేస్తున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు హర్షల్ పటేల్.