పాజిటివ్ వచ్చినా భయపడడం లేదు, మరీ ఇలా ఉన్నారేంటండీ... ప్యాట్ కమ్మిన్స్ మేనేజర్ కామెంట్...
First Published May 3, 2021, 5:41 PM ISTఐపీఎల్ 2021 సీజన్లో ఆకస్మాత్తుగా కరోనా అలజడి రేపింది. కేకేఆర్ ప్లేయర్ల వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడడంతో కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. అయితే కరోనా పాజిటివ్ కేసులు నమోదైనా ఇండియన్ ప్లేయర్లు ఏ మాత్రం కంగారు పడడం లేదట...