ఆసీస్ క్రికెటర్లు ఆండ్రూ టైతో పాటు చాలా మంది ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహణను తప్పుబట్టారు. గత ఏడాది భారత్లో కరోనా కేసులు భయానక స్థాయిలో పెరుగుతున్నప్పుడు యూఏఈలో ఐపీఎల్ నిర్వహించి, సూపర్ సక్సెస్ అయిన బీసీసీఐకి, ఈ సారి కరోనా వైరస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.
ఆసీస్ క్రికెటర్లు ఆండ్రూ టైతో పాటు చాలా మంది ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహణను తప్పుబట్టారు. గత ఏడాది భారత్లో కరోనా కేసులు భయానక స్థాయిలో పెరుగుతున్నప్పుడు యూఏఈలో ఐపీఎల్ నిర్వహించి, సూపర్ సక్సెస్ అయిన బీసీసీఐకి, ఈ సారి కరోనా వైరస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.