ఫ్యాన్స్కి గుడ్న్యూస్ చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ... పంజాబ్తో మ్యాచ్ ముందు క్లారిటీ...
First Published Nov 1, 2020, 3:35 PM ISTIPL 2020 సీజన్లో గ్రూప్ దశకే పరిమితమైంది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో ఆడబోయే మ్యాచ్, 2020 సీజన్లో చెన్నైకి ఆఖరి మ్యాచ్ కానుంది. దీంతో తమ ఫేవరెట్ క్రికెట్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీని వచ్చే ఏడాది దాకా మిస్ కాబోతున్నారు ‘తలైవా’ ఫ్యాన్స్. ధోనీ సీఎస్కేని వీడి, మరో జట్టులో చేరబోతున్నాడనే వార్తలు రావడంతో ఫ్యాన్స్ కలవరం మొదలైంది. అయితే సీజన్ 2020 ఆఖరి మ్యాచ్లో అభిమానులకి గుడ్న్యూస్ చెప్పాడు ధోనీ.