28.4 ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సులువుగా చేధించింది టీమిండియా. యంగ్ ప్లేయర్ జమీమా రోడ్రిగ్స్ 9 పరుగులకే త్వరగా అవుటైంది. అయితే స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన 64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు, పూనమ్ రౌత్ 89 బంతుల్లో 8 ఫోర్లతో 62 పరుగులు చేసి భారత జట్టుకి విజయాన్ని అందించారు.
28.4 ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సులువుగా చేధించింది టీమిండియా. యంగ్ ప్లేయర్ జమీమా రోడ్రిగ్స్ 9 పరుగులకే త్వరగా అవుటైంది. అయితే స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన 64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు, పూనమ్ రౌత్ 89 బంతుల్లో 8 ఫోర్లతో 62 పరుగులు చేసి భారత జట్టుకి విజయాన్ని అందించారు.