మొదటి టీ20లో అయితే జస్ప్రిత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, యజ్వేంద్ర చాహాల్కి అవకాశం ఇవ్వలేదు కోహ్లీ. జడేజా గాయపడడంతో లక్కీగా జట్టులో వచ్చిన చాహాల్ మూడు వికెట్లు తీయడంతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. లేదంటే పరిస్థితి వేరేగా ఉండేది.
మొదటి టీ20లో అయితే జస్ప్రిత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, యజ్వేంద్ర చాహాల్కి అవకాశం ఇవ్వలేదు కోహ్లీ. జడేజా గాయపడడంతో లక్కీగా జట్టులో వచ్చిన చాహాల్ మూడు వికెట్లు తీయడంతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. లేదంటే పరిస్థితి వేరేగా ఉండేది.