రోహిత్ శర్మ త్వరగా అవుట్ కావడంతో భారత జట్టుపై ఆ ప్రభావం తీవ్రంగా పడి, మ్యాచులు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా రోహిత్ ఫీట్ను రిపీట్ చేసి, కీలక సమయంలో వికెట్ పారేసుకుంటే జట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియచేయాలని చూస్తున్నాడని అంటున్నారు రోహిత్ అభిమానులు...