మేం కూడా మనుషులమే! మ్యాచులు ఆడుతూ పోతే మెంటల్ ఎక్కుద్ది... శిఖర్ ధావన్ కామెంట్స్...
First Published Aug 7, 2022, 11:37 AM IST2022లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా... ఆడిన మ్యాచుల కంటే రెస్ట్ తీసుకున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ. ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, వెస్టిండీస్లతో సిరీస్లు ఆడింది భారత జట్టు. అయితే ఈ నాలుగు సిరీసుల్లో పాల్గొన్న ప్లేయర్ల సంఖ్య వేళ్ల మీద లెక్కెట్టొచ్చు...