ఆ తర్వాత స్వదేశంలో జరిగిన వెస్టిండీస్, శ్రీలంక సిరీస్లను క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 11 మ్యాచులు ఆడిన భారత జట్టు, 11 విజయాలు నమోదు చేసింది. స్వదేశంలో జరిగిన ఆరు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో ఘన విజయాలు అందుకుంది...