దీంతో అతనికి ముందు జాగ్రత్తగా రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఆఖరి టీ20 మ్యాచ్లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో మ్యాచ్ ఆడనుంది టీమిండియా. సౌతాఫ్రికా టూర్లో భారత కెప్టెన్గా ఓ టెస్టు, మూడు వన్డేల్లో ఓడిన కెఎల్ రాహుల్, ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత సఫారీ జట్టుతో జరిగిన టీ20 సిరీస్కి కెప్టెన్గా వ్యవహరించాల్సింది...