ఆసియా కప్ 2022 టోర్నీలో బాల్తో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చి విమర్శలు ఎదుర్కొన్న ఆవేశ్ ఖాన్, ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో చేసిన మిస్టేక్కి టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. శార్దూల్ ఠాకూర్, సంజూ శాంసన్ కలిసి ఆరో వికెట్కి 93 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పారు...