ఎమ్మెస్ ధోనీకి ముందు ఆ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నవారంతా కొన్ని మ్యాచులకే కెప్టెన్లుగా పరిమితం కాగా విరాట్ కోహ్లీ మాత్రమే మూడు ఫార్మాట్లలో భారత కెప్టెన్గా రికార్డులు క్రియేట్ చేశాడు. మరి కోహ్లీలా పరాజయంతో కెప్టెన్సీని ప్రారంభించిన రిషబ్ పంత్, మాజీ సారథిలా సక్సెస్ అవుతాడా? అనేది చూడాలి...