ఆసియా కప్ చరిత్రలో భారత్ vs పాకిస్తాన్ 19 సార్లు తలపడ్డాయి. భారత్ 10 విజయాలు సాధించగా, పాకిస్తాన్ 6 విజయాలు అందుకుంది. T20 ఫార్మాట్లో భారత్ 4లో 3 మ్యాచ్లు గెలిచింది. చివరిసారి జూన్ 9, 2024న న్యూయార్క్లో రెండు జట్లు తలపడ్డాయి. భారత్ ఆ మ్యాచ్లో 6 పరుగుల తేడాతో గెలిచింది.
భారత్ జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, రింకూ సింగ్, హర్షిత్ రాణా.
పాకిస్తాన్ జట్టు: సల్మాన్ ఆఘా (కెప్టెన్), సహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ ఆఫ్రిదీ, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్, మహ్మద్ వసీమ్ జూనియర్, హసన్ అలీ, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, సల్మాన్ మిర్జా, సుఫియాన్ ముకీమ్.