ఆ విషయం తెలిసినా విరాట్ కోహ్లీ డిక్లేర్ చేయలేదా... అజాజ్ పటేల్ వికెట్లు తీస్తుంటే...
First Published Dec 4, 2021, 4:39 PM ISTన్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు మంచి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. తొలి టెస్టులో ఆఖరి వికెట్ తీయలేక, డ్రాతో సరిపెట్టుకున్న టీమిండియా, ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పర్యాటక జట్టును 62 పరుగులకే ఆలౌట్ చేసింది...