ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండియా- సౌతాఫ్రికా వన్డే సిరీస్కి రోహిత్ శర్మను సారథిగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. విరాట్ కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ తప్పించి, ఆ బాధ్యతలు రోహిత్కి అప్పగించింది. అయితే గాయం కారణంగా రోహిత్ శర్మ, సౌతాఫ్రికా ఫ్లైట్ కూడా ఎక్కలేకపోయాడు...