అప్పుడు లేవని నోరు, ఇప్పుడు లేస్తుందే... ఇంగ్లాండ్పై సీరియస్ అయిన రవిచంద్రన్ అశ్విన్..
First Published Feb 28, 2021, 11:28 AM ISTఇంగ్లాండ్, టీమిండియా మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడంతో మొతేరా పిచ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది ఇంగ్లాండ్ మీడియా. ఈ పిచ్ టెస్టులకు పనికి రాదని, ఇక్కడ టెస్టు మ్యాచులు ఆడకుండా ఐసీసీ నిషేధం విధించాలని వాదిస్తోంది. తాజాగా ఇంగ్లాండ్ మీడియాతో జరిగిన ఆన్లైన్ వీడియో ఇంటర్వ్యూలో రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లీష్ మీడియాపై ఫైర్ అయ్యాడు...