న్యూజిలాండ్ పర్యటనలో టీ20, వన్డే సిరీసుల్లో చోటు దక్కించుకున్న హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శుబ్మన్ గిల్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్ స్వదేశానికి తిరిగి రాబోతున్నారు. వీరి స్థానంలో రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్, షాబజ్ అహ్మద్, ఇషాన్ కిషన్... జట్టుతో కలవబోతున్నారు...