బంగ్లాదేశ్ పర్యటనలో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడబోతోంది భారత జట్టు. బుమ్రా,జడేజా, సూర్యకుమార్ యాదవ్ వంటి ముగ్గురు నలుగురు మినహా మిగిలిన సీనియర్లు అందరూ ఆడుతుండడంతో వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఇది మొదటి సన్నాహక సిరీస్గా పేర్కొంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...