అయితే విండీస్ తో సిరీస్ కు ముందు భారత క్రికెట్ జట్టులోని శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, నవదీప్ సైనీ వంటి ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో టీమిండియా ఆత్మ రక్షణలో పడింది. ఈ సిరీస్ లో తదుపరి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రేక్షకులు లేకుండానే నిర్వహించడం ఉత్తమమనే నిర్ణయానికి వచ్చారు.