భారత్-ఆసీస్ లు ఏ గ్రౌండ్ లో ఆడతాయి?
రాబోయే 2025–26 సీజన్లో ఆస్ట్రేలియాలోని ఎనిమిది రాష్ట్రాల్లో క్రికెట్ మ్యాచ్ లు జరపడానికి క్రికెట్ ఆస్ట్రేలియా ప్లాన్ చేసింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో కాన్బెర్రా, హోబర్ట్ లో జరుగుతాయి. దీనికి ముందు పెర్త్, అడిలైడ్, సిడ్నీలలో కూడా 50 ఓవర్ల మ్యాచ్లు ఆడతాయి. 2024-25 ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత్ తిరిగి ఆస్ట్రేలియా టూర్ కు వెళ్తోంది.
ఇండియా ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్-వన్డే సిరీస్
అక్టోబర్ 19: పెర్త్ స్టేడియం, పెర్త్
అక్టోబర్ 23: అడిలైడ్ ఓవల్, అడిలైడ్
అక్టోబర్ 25: SCG, సిడ్నీ