కాగా.. 2016లో తనకు, క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడైన సౌరవ్ గంగూలీకి మధ్య మనస్పర్ధల వచ్చిన మాట వాస్తమమేనని రవిశాస్త్రి సంచలన కామెంట్స్ చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవికి జరిగిన ఇంటర్వ్యూలో గంగూలీ, లక్ష్మణ్, సచిన్ సభ్యులుగా ఉన్నారని, ఆ సమయంలో తాను రాసుకొచ్చుకున్న ఒక లెటర్ మిస్ అయిందని రవిశాస్త్రి తెలిపాడు.