సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి టెస్టు దిగ్గజాలు ఉన్నా టీమిండియా తరుపున టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాటర్గా నిలిచాడు వీరేంద్ర సెహ్వాగ్.. 2004లో పాక్ టూర్లో ముల్తాన్ టెస్టులో ఈ ఫీట్ సాధించాడు సెహ్వాగ్...