‘ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత జట్టు, పాకిస్తాన్లో అడుగుపెట్టడం జరగదు.తటస్థ వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీని నిర్వహిస్తాం..’ అంటూ వ్యాఖ్యానించాడు జై షా. బీసీసీఐ సెక్రటరీ హోదాలో ఉన్న జై షా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొడుకు కావడంతో కేంద్రం నిర్ణయం కూడా ఇదేనని తేలిపోయింది...