ఇక కోహ్లీ సారథ్యంలో 2021 టీ20 ప్రపంచకప్ లో పాల్గొన్నా టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. అయితే తాను గనక విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడి ఉంటే భారత జట్టు మూడు ప్రపంచకప్పులు గెలిచేదని అంటున్నాడు టీమిండియా మాజీ పేసర్, కేరళ స్పీడ్ స్టార్ ఎస్. శ్రీశాంత్.