ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో శతకాన్ని అందుకుని, వన్డేల్లో మొట్టమొదటి సెంచరీ నమోదు చేసిన రిషబ్ పంత్... ఈ ఏడాది భారత జట్టు తరుపున అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు, అత్యధిక ఫోర్లు, అత్యధిక సిక్సర్లు, అత్యధిక డకౌట్లు... ఇలా ప్రతీదానిలోనూ టాప్లో నిలిచాడు...